ETV Bharat / bharat

మోదీకి పరువునష్టం నోటీసులు పంపిన 'దీదీ' మేనల్లుడు

ప్రధాని నరేంద్ర మోదీకి పరువునష్టం నోటీసులు పంపారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్​ బెనర్జీ. ఈ నెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ తనను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. 36 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

author img

By

Published : May 18, 2019, 9:44 PM IST

Updated : May 19, 2019, 12:19 AM IST

మోదీకి పరువునష్టం నోటీసులు పంపిన 'దీదీ' మేనల్లుడు
మోదీకి నోటీసులు పంపిన మమతా బెనర్జీ మేనల్లుడు

సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. భాజపా,తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య మాత్రం మాటల మంటలు చల్లారలేదు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి పరువునష్టం నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులను ప్రధాని అధికారిక నివాసానికి, భాజపా ప్రధాన కార్యాలయానికి పంపారు.

డైమండ్ హార్బర్‌లో ఈనెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ తనను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ అభిషేక్ బెనర్జీ తెలిపారు. డైమండ్‌ హార్బర్‌లో అభిషేక్‌ బెనర్జీ టీఎంసీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలతో తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ ప్రధాని మోదీకి పంపిన పరువు నష్టం నోటీసుల్లో బెనర్జీ పేర్కొన్నారు. 36 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసులో తెలిపారు.

మోదీకి నోటీసులు పంపిన మమతా బెనర్జీ మేనల్లుడు

సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. భాజపా,తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య మాత్రం మాటల మంటలు చల్లారలేదు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి పరువునష్టం నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులను ప్రధాని అధికారిక నివాసానికి, భాజపా ప్రధాన కార్యాలయానికి పంపారు.

డైమండ్ హార్బర్‌లో ఈనెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ తనను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ అభిషేక్ బెనర్జీ తెలిపారు. డైమండ్‌ హార్బర్‌లో అభిషేక్‌ బెనర్జీ టీఎంసీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలతో తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ ప్రధాని మోదీకి పంపిన పరువు నష్టం నోటీసుల్లో బెనర్జీ పేర్కొన్నారు. 36 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసులో తెలిపారు.

Amritsar (Punjab), May 18: Some two decades ago, Surbhir Singh, who was born and raised in Afghanistan, fled his worn-torn nation for greener pastures and settled in Amritsar town in India's northwestern state of Punjab. From his early days in India, where he had to start his life from scratch, today Surbhir is an established local entrepreneur who runs his own shop of tyres. Recounting the incidents of horror when minorities were meted out violence, Surbhir says he is grateful to the people and the government of India for never making him feel like an alien. He didn't face any roadblock while consolidating his business. He doesn't feel like a refugee anymore and says that India is his home. He's also hopeful of getting a permanent citizenship from India. Surbhir is happy that the relationship between India and Afghanistan is constantly moving north with both sides engaging and cooperating at multiple fronts. India is home to more than 14,000 refugees from Afghanistan who fled their home to find a new life. At a time when immigrants and refugees have become centre of media and social scrutiny across the word, India has embraced people from Afghanistan with a warm heart.
Last Updated : May 19, 2019, 12:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.