ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో నీటమునిగిన వందల ఇళ్లు

మధ్యప్రదేశ్​లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శాజాపుర్ జిల్లా కేంద్రం​లో వందలాది ఇళ్లు నీటి మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు జలమయమై పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

author img

By

Published : Jul 28, 2019, 4:50 PM IST

Updated : Jul 28, 2019, 5:02 PM IST

మధ్యప్రదేశ్​లో నీటమునిగిన వందలాది ఇళ్లు

మధ్యప్రదేశ్​లోని పలుప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వరదలు పొంగిపొర్లుతున్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాజాపుర్ జిల్లా కేంద్రం​లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఆ ప్రాంతంలో వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్భంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో నీటమునిగిన వందలాది ఇళ్లు

మధ్యప్రదేశ్​లోని పలుప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వరదలు పొంగిపొర్లుతున్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాజాపుర్ జిల్లా కేంద్రం​లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఆ ప్రాంతంలో వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్భంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో నీటమునిగిన వందలాది ఇళ్లు
Intro:Body:Conclusion:
Last Updated : Jul 28, 2019, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.