ETV Bharat / bharat

కశ్మీర్​ ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Apr 26, 2020, 9:07 PM IST

Updated : Apr 26, 2020, 10:17 PM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య చెలరేగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఈ ఎన్​కౌంటర్​లో మొత్తం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు.

encounter
కశ్మీర్​లో ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తొలుత ఇద్దరితో పాటు తాజాగా మరో ఇద్దరు బలయ్యారు. ఈ ఎన్​కౌంటర్​లో మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టగా.. ఒక జవానుకు గాయాలయ్యాయి.

దేవ్​సర్ ప్రాంతంలోని గుడ్డర్​లో నిర్బంధ తనిఖీలు చేపడుతున్న పోలీసులే లక్ష్యంగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిచ్చాయి. ఎన్​కౌంటర్ కొనసాగుతోంది.

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తొలుత ఇద్దరితో పాటు తాజాగా మరో ఇద్దరు బలయ్యారు. ఈ ఎన్​కౌంటర్​లో మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టగా.. ఒక జవానుకు గాయాలయ్యాయి.

దేవ్​సర్ ప్రాంతంలోని గుడ్డర్​లో నిర్బంధ తనిఖీలు చేపడుతున్న పోలీసులే లక్ష్యంగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిచ్చాయి. ఎన్​కౌంటర్ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: కరోనా వేళ బంగ్లాదేశ్​కు భారత్ ఆపన్న హస్తం

Last Updated : Apr 26, 2020, 10:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.