ETV Bharat / bharat

దేశంలో 11వేలకు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : Apr 14, 2020, 6:24 PM IST

Updated : Apr 14, 2020, 8:33 PM IST

దేశంలో కరోనా వైరస్​ కేసులు 11వేలకు చేరువయ్యాయి. 24 గంటల్లోనే 1,463 కేసులతో ఇప్పటివరకు 10వేల 815మందికి వైరస్​ సోకింది. 24గంటల వ్యవధిలో కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

29 deaths and 1463 new cases reported in last 24 hours
దేశంలో 11వేలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 24గంటల్లో 1,463 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి అని కేంద్రం తెలిపింది.

దేశంలో మొత్తం 10,815మంది వైరస్​ బారినపడ్డారు. 29 తాజా మరణాలతో మృతుల సంఖ్య 353కు చేరింది.

29 deaths and 1463 new cases reported in last 24 hours
ఇదీ పరిస్థితి

ఈ 29 తాజా మరణాల్లో 11 మహారాష్ట్ర, 7 మధ్యప్రదేశ్​, 4 దిల్లీ, 3 కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్​, 1 పంజాబ్​, 1 తెలంగాణలో నమోదయ్యాయి.

353 మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 160 మంది మృతిచెందారు. కేసులు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,337మంది వైరస్​ బారినపడ్డారు.

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 24గంటల్లో 1,463 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి అని కేంద్రం తెలిపింది.

దేశంలో మొత్తం 10,815మంది వైరస్​ బారినపడ్డారు. 29 తాజా మరణాలతో మృతుల సంఖ్య 353కు చేరింది.

29 deaths and 1463 new cases reported in last 24 hours
ఇదీ పరిస్థితి

ఈ 29 తాజా మరణాల్లో 11 మహారాష్ట్ర, 7 మధ్యప్రదేశ్​, 4 దిల్లీ, 3 కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్​, 1 పంజాబ్​, 1 తెలంగాణలో నమోదయ్యాయి.

353 మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 160 మంది మృతిచెందారు. కేసులు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,337మంది వైరస్​ బారినపడ్డారు.

Last Updated : Apr 14, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.