ETV Bharat / bharat

దారిలోనే పోతున్న 'వలస' ప్రాణాలు - వలస కార్మికులకు కరోనా కష్టాలు

కరోనా తెచ్చిన కష్టాలు వలస కార్మికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. లాక్​డౌన్​తో చేసేందుకు పనులు లేక సొంతూళ్లకు.. వెళ్లేందుకు నడుచుకుంటూ, ట్రక్కుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నాల్లో 142 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించించినట్లు ఓ నివేదిక తెలిపింది.

migrant workers died in road accidents
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్న వలస కార్మికులు
author img

By

Published : May 8, 2020, 6:53 AM IST

వలస వచ్చిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్తున్న కూలీలు రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా మరణిస్తున్నారు. మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఈ నెల మూడో తారీఖు వరకు దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో 140 మంది మరణించారు. వీరిలో 42 మంది వలసకార్మికులేనని, ఇళ్లకు నడిచి లేదా ట్రక్కుల్లో వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల్లో వారు ప్రాణాలు కోల్పోయారని సేవ్‌ లైఫ్​ ఫౌండేషన్‌ నివేదిక వెల్లడించింది.

ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని, తాము కోరిన సమాచారాన్ని చాలా రాష్ట్రాలు వెల్లడించలేదని ఆ సంస్థ పేర్కొంది.

వలస వచ్చిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్తున్న కూలీలు రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా మరణిస్తున్నారు. మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఈ నెల మూడో తారీఖు వరకు దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో 140 మంది మరణించారు. వీరిలో 42 మంది వలసకార్మికులేనని, ఇళ్లకు నడిచి లేదా ట్రక్కుల్లో వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల్లో వారు ప్రాణాలు కోల్పోయారని సేవ్‌ లైఫ్​ ఫౌండేషన్‌ నివేదిక వెల్లడించింది.

ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని, తాము కోరిన సమాచారాన్ని చాలా రాష్ట్రాలు వెల్లడించలేదని ఆ సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి:రోడ్లపైకి భారీగా వలస కూలీలు.. పోలీసుల లాఠీఛార్జ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.