ETV Bharat / bharat

విడిపోయిన 10 జంటలను కలిపిన 'కోర్టు'​

author img

By

Published : Feb 10, 2020, 6:12 AM IST

Updated : Feb 29, 2020, 7:52 PM IST

పదికాలాల పాటు చల్లగా ఉండాలని పెళ్లిలో ఆశీర్వాదం పొంది ఒక్కటవుతారు. అందుకు అనుగుణంగానే వారి జీవితాల్లో కలహాలు వచ్చినా సర్దుకుపోతూ జీవనం సాగిస్తుంటారు. అయితే సయోధ్య కుదరని కొందరు దంపతులు తగాదాల కారణంగా విడిపోతుంటారు. ఇలా దూరమైన 10జంటలను మళ్లీ ఒక్కటి చేసి.. వారి జీవితాల్లో ప్రేమను చిగురింపజేసింది రాజస్థాన్​ ధోల్​పూర్ జిల్లా లోక్​ అదాలత్ కోర్టు​.

REUNITED 10 BROKEN FAMILIES  IN RAJASTHAN
రాజస్థాన్​ దోల్​పూర్​ జిల్లాలో రాజీపజడి కలిసిన పది జంటలు
విడిపోయిన 10 జంటలను కలిపిన లోక్​ అదాలత్ కోర్టు

రాజస్థాన్​ ధోల్​పూర్ జిల్లాలో లోక్​ అదాలత్​ చొరవతో.. విడిపోయిన పది జంటలు మళ్లీ కలిశాయి. జిల్లా న్యాయసేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కోర్టులో.. న్యాయమూర్తి వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం దంపతులు పరస్పరం పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు.

ధోల్​పూర్​ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్​ అదాలత్​లో​ చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో గొడవల కారణంగా విడిపోయిన 10జంటలు సహా ఇతర 6కేసుల్లో కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు న్యాయమూర్తి. కలహాల కారణంగా చాలాకాలం దూరంగా ఉన్న దంపతులు కలుసుకోగా.. వారి ఆనందానికి అవధుల్లేవు.

భవిష్యత్​ ఉజ్వలంగా ఉండాలని...

రాజీపడి ఏకమైన పది జంటల భవిష్యత్​ ఉజ్వలంగా ఉండాలని ఆశీర్వదించిన న్యాయమూర్తి.. మళ్లీ వారికి కుటుంబ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఆ జంటలు స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

"జిల్లా న్యాయ సేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో లోక్​ అదాలత్​లో చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాం. కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చగలిగాం."
- న్యాయమూర్తి, లోక్​ అదాలత్​

ఇదీ చదవండి: 'తైపూసం' ఉత్సవంపై కనిపించని కరోనా ప్రభావం

విడిపోయిన 10 జంటలను కలిపిన లోక్​ అదాలత్ కోర్టు

రాజస్థాన్​ ధోల్​పూర్ జిల్లాలో లోక్​ అదాలత్​ చొరవతో.. విడిపోయిన పది జంటలు మళ్లీ కలిశాయి. జిల్లా న్యాయసేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కోర్టులో.. న్యాయమూర్తి వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం దంపతులు పరస్పరం పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు.

ధోల్​పూర్​ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్​ అదాలత్​లో​ చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో గొడవల కారణంగా విడిపోయిన 10జంటలు సహా ఇతర 6కేసుల్లో కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు న్యాయమూర్తి. కలహాల కారణంగా చాలాకాలం దూరంగా ఉన్న దంపతులు కలుసుకోగా.. వారి ఆనందానికి అవధుల్లేవు.

భవిష్యత్​ ఉజ్వలంగా ఉండాలని...

రాజీపడి ఏకమైన పది జంటల భవిష్యత్​ ఉజ్వలంగా ఉండాలని ఆశీర్వదించిన న్యాయమూర్తి.. మళ్లీ వారికి కుటుంబ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఆ జంటలు స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

"జిల్లా న్యాయ సేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో లోక్​ అదాలత్​లో చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాం. కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చగలిగాం."
- న్యాయమూర్తి, లోక్​ అదాలత్​

ఇదీ చదవండి: 'తైపూసం' ఉత్సవంపై కనిపించని కరోనా ప్రభావం

Intro:जिला विधिक सेवा प्राधिकरण के सौजन्य से आज धौलपुर में राष्ट्रीय लोक अदालत का आयोजन किया गया. राष्ट्रीय लोक अदालत के दौरान उस समय कोर्ट का माहौल और गमगीन हो गया .जब लंबे समय से मुकदमे की तारीख भुगत रहे पति पत्नी के 10 जोड़ों को कोर्ट में ही सुलह करा कर राजीनामा करा दिया. कोर्ट में पति-पत्नी ने एक दूसरे को न्यायाधीश के समक्ष माला पहनाई. लंबे बिछड़े हुए पति पत्नी के एक दूसरे से मिलन होकर आंखों से आंसू छलक गए. इस दौरान कोर्ट परिसर में भी माहौल और गमगीन हो गया. न्यायाधीश ने पति पत्नी के उज्जवल भविष्य की कामना कर शुभकामनाएं देकर फिर से परिवार के संचालन की जिम्मेदारी सौंप दी.





Body:जिला एवं सत्र न्यायाधीश शक्ति सिंह ने जानकारी देते हुए बताया कि जिला विधिक सेवा प्राधिकरण के सौजन्य से राष्ट्रीय लोक अदालत का आयोजन किया गया था.  न्यायालय के अंतर्गत पति-पत्नी के आपसी ग्रह कलेश के पुराने विवाद लंबित चले जा रहे थे. जिनमें करीब आधा दर्जन मामले ऐसे थे जिनकी नोबत तलाक तक पहुंच गई थी. राष्ट्रीय लोक अदालत के माध्यम से आज ऐसे 10 मामलों का आपसी सुलह करा कर निस्तारण कराया है. लंबे समय से विवाद चले आ रहे पति पत्नी को एक मंच पर बिठाया गया. जहां न्यायाधीश और पक्षकारों ने सकारात्मक समझाइश को अंजाम दिया. ऐसे में पति पत्नी के 10 जोड़ों के फिर से घर बसाए गए. कोर्ट परिसर में ही पति-पत्नी के गिले-शिकवे दूर किए गए. पति पत्नी को गले मिलाया गया. कोर्ट में ही फूल माला पति-पत्नी ने एक दूसरे को पहनाई. लंबे समय से बिछड़े हुए पति पत्नी को फिर से मिलाकर उनके परिवारों को बसाया गया है. इस दौरान दंपतियों की आंखों से आंसू भी छलक गए. कोर्ट का भी माहौल गमगीन हो गया.


Conclusion:न्यायाधीश की सकारात्मक पहल का नतीजा रहा कि 10 मुकदमा भुगत रहे दंपतियों के फिर से घर बसाई गए. न्यायाधीश कोर्ट कर्मचारी एवं अधिवक्ताओं ने पति-पत्नी का स्वागत कर मिठाई खिलाकर फिर से दांपत्य जीवन की कामना की गई.
Byte:- शक्ति सिंह, जिला एवं सत्र न्यायाधीश
Report:-
Neeraj Sharma
Dholpur
Last Updated : Feb 29, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.