thumbnail

By

Published : Jan 20, 2020, 1:38 PM IST

ETV Bharat / Videos

సచివాలయానికి దండులా దూసుకొచ్చిన రైతులు

రాజధాని గ్రామాల్లో... మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. 3రాజధానులకే ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వేళ... అమరావతి రైతులు, మహిళలు భగ్గుమన్నారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా అసెంబ్లీ బాట పట్టారు. తమను నీడలా వెంటాడుతున్న పోలీసులను.. పొలాల వెంట పరుగులు తీయించారు. నిర్బంధాలను దాటుకుని సచివాలయం పరిసరాలకు చేరుకున్న రైతులపై పోలీసులు ఓ దశలో లాఠీలు ఝళిపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.