ETV Bharat / state

పేదలకు ఆహారం పంపిణీ చేసిన యువకులు

author img

By

Published : Apr 29, 2020, 7:58 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Young people  distributed food to the poor in kadapa district
పేదలకు ఆహారం పంపిణీ చేసిన యువకుడు

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో లాక్​డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక యువకులు భోజనం పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో లాక్​డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక యువకులు భోజనం పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.

ఇదీచదవండి.

'గాలివానకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.