ETV Bharat / state

ఇద్దరు పిల్లలతో సహా దిగువ సగిలేరు జలాశయంలో దూకిన దంపతులు - diguvasagileru water falls news

ఇద్దరు పిల్లలతో సహా దిగువ సగిలేరు జలాశయంలో దూకిన దంపతులు
ఇద్దరు పిల్లలతో సహా దిగువ సగిలేరు జలాశయంలో దూకిన దంపతులు
author img

By

Published : Jun 4, 2021, 11:26 AM IST

Updated : Jun 4, 2021, 11:46 PM IST

11:24 June 04

కాశీనాయన మండలంలో విషాదం

ఇద్దరు పిల్లలతో సహా దిగువసగిలేరు జలాశయంలో దూకిన మహిళ

కడప జిల్లా కాశీనాయన మండలంలో విషాదం నెలకొంది. సహా దిగువ సగిలేరు జలాశయంలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. సిగిలేరు డ్యామ్​లో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు పోరుమామిళ్ల శ్రీరామ్‌నగర్​కు చెందిన రామకృష్ణ, అనూషగా గుర్తించారు. అప్పులబాధ తాళలేక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి

ప్రేమోన్మాదం.. యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడిపై రాళ్ల దాడి.. మృతి

11:24 June 04

కాశీనాయన మండలంలో విషాదం

ఇద్దరు పిల్లలతో సహా దిగువసగిలేరు జలాశయంలో దూకిన మహిళ

కడప జిల్లా కాశీనాయన మండలంలో విషాదం నెలకొంది. సహా దిగువ సగిలేరు జలాశయంలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. సిగిలేరు డ్యామ్​లో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు పోరుమామిళ్ల శ్రీరామ్‌నగర్​కు చెందిన రామకృష్ణ, అనూషగా గుర్తించారు. అప్పులబాధ తాళలేక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి

ప్రేమోన్మాదం.. యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడిపై రాళ్ల దాడి.. మృతి

Last Updated : Jun 4, 2021, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.