ETV Bharat / state

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

author img

By

Published : Sep 13, 2020, 11:04 PM IST

కడప జిల్లా సీతోర్​పల్లె గ్రామంలో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

woman suicide with harassment in seethorepalle kadapa district
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

కడప జిల్లా వల్లూరు మండలం సీతోర్​పల్లె గ్రామానికి చెందిన శివతేజను... అదే గ్రామానికి చెందిన వంశీకృష్ణ రెడ్డి అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను పెళ్ళిచేసుకోవాలని పదే పదే ఫోన్ చేస్తుండటంతో మనస్తాపానికి గురైన శివతేజ 11వ తేదీన... పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కడప రిమ్స్​కు తరలించగా... చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. యువతి ఆత్మహత్యకు కారకులైన వంశీకృష్ణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సుమంత్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇదీ చదవండి

కడప జిల్లా వల్లూరు మండలం సీతోర్​పల్లె గ్రామానికి చెందిన శివతేజను... అదే గ్రామానికి చెందిన వంశీకృష్ణ రెడ్డి అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను పెళ్ళిచేసుకోవాలని పదే పదే ఫోన్ చేస్తుండటంతో మనస్తాపానికి గురైన శివతేజ 11వ తేదీన... పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కడప రిమ్స్​కు తరలించగా... చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. యువతి ఆత్మహత్యకు కారకులైన వంశీకృష్ణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సుమంత్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇదీ చదవండి

హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.