ETV Bharat / state

ప్రొద్దుటూరులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

author img

By

Published : Sep 27, 2021, 11:39 AM IST

Updated : Sep 27, 2021, 12:22 PM IST

Smugglers arrested
Smugglers arrested

11:37 September 27

Smugglers arrested

కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు  అయ్యారు. పట్టుబడిన చాంద్‌బాషా, శంషీర్, మహబూబ్‌బాషాపై గతంలో కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు చాపాడు, పెద్దముడియం వాసులుగా గుర్తించారు. దుంగలు, 6 వేట కొడవళ్లు, రవాణాకు ఉపయోగించిన 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. నలుగురు బడా స్మగ్లర్లకు చెందిన రూ.10 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఆయన తెెలిపారు. 

ఇదీ చదవండి: చౌక దుకాణ డీలర్​పై కత్తితో దాడి .. వివాహేతర సంబంధమే కారణమా?

11:37 September 27

Smugglers arrested

కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు  అయ్యారు. పట్టుబడిన చాంద్‌బాషా, శంషీర్, మహబూబ్‌బాషాపై గతంలో కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు చాపాడు, పెద్దముడియం వాసులుగా గుర్తించారు. దుంగలు, 6 వేట కొడవళ్లు, రవాణాకు ఉపయోగించిన 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. నలుగురు బడా స్మగ్లర్లకు చెందిన రూ.10 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఆయన తెెలిపారు. 

ఇదీ చదవండి: చౌక దుకాణ డీలర్​పై కత్తితో దాడి .. వివాహేతర సంబంధమే కారణమా?

Last Updated : Sep 27, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.