ETV Bharat / state

తుప్పు పట్టిన ఆర్టీసీ బస్సు... బిక్కుబిక్కుమంటూ ప్రయాణం - కడప జిల్లా మైదుకూరులో బస్సుకు తుప్పు

పేదలు అత్యధికంగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. కడప జిల్లాలో పలు బస్సుల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది.

The bus is rusty at maidhukuru in kadapa
తుప్పుపట్టినా బస్సు లో ప్రయాణికులు
author img

By

Published : Dec 29, 2019, 8:29 PM IST

బస్సు తుప్పు పట్టినా..తప్పని ప్రయాణాలు!

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డీనరీ బస్సు నిత్యం మైదుకూరు, కడప మార్గంలో ప్రయాణిస్తుంటుంది. ఈ బస్సు సరైన కండిషన్​లో లేదు. సీటు కింద ఉన్న ఇనుప రేకుకు చీలికలు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో మరో రేకు వేసిన అది కూడా...తుప్పుపట్టి రంధ్రాలు పడింది. ప్రయాణికులు తాము ఎక్కడా పడిపోతామోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి బస్సును పరిశీలించిన తర్వాతే ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని అధికారులు పట్టించుకోవడం లేదని పలువురంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ఇదీచూడండి.ఆర్టీపీపీపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలి

బస్సు తుప్పు పట్టినా..తప్పని ప్రయాణాలు!

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డీనరీ బస్సు నిత్యం మైదుకూరు, కడప మార్గంలో ప్రయాణిస్తుంటుంది. ఈ బస్సు సరైన కండిషన్​లో లేదు. సీటు కింద ఉన్న ఇనుప రేకుకు చీలికలు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో మరో రేకు వేసిన అది కూడా...తుప్పుపట్టి రంధ్రాలు పడింది. ప్రయాణికులు తాము ఎక్కడా పడిపోతామోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి బస్సును పరిశీలించిన తర్వాతే ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని అధికారులు పట్టించుకోవడం లేదని పలువురంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ఇదీచూడండి.ఆర్టీపీపీపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలి

Intro:555Body:222Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా8008573492

పేదలు అత్యధికంగా ప్రయాణించే ఆర్టిసి బస్సుల నిర్వహణ అధ్వానంగా తయారైంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది కడప జిల్లాలో పలు బస్సులో ఈ పరిస్థితి నెలకొంది.

ఇది కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో కు చెందిన ఆర్డినరీ బస్సు నిత్యం మైదుకూరు కడప మార్గంలో షటిల్ తిరుగుతూ ఉంటుంది ప్రయాణికులను వేస్తుంది ఇంత ముందు వెళ్లే బస్సు కండిషన్ లో లేదు కింద ఉన్నది రేపు చీలికలు ఏర్పడ్డాయి వాటి స్థానంలో వేసిన ఎన్ని పరుగులు అతిథులు కూడా తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి సీట్లలో కూర్చున్న వారిని ఎక్కడ కింద పడతాము అన్న భయం వెంటాడుతోంది. ప్రతి ఆర్టీసీ డిపోలో నిత్యం బస్సులు తనిఖీ చేయాలి. అన్ని సరిగా ఉంటేనే ప్రయాణికులకు ఉపయోగించాలి. ఈ నియమాలు ఎక్కడ అమలు కావడం లేదు .ఇప్పటికైనా వీటిని పరిశీలించి ప్రయాణికులకు అనువుగా ఉండే వాటిని వేయాల్సిన అవసరం ఉంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.