ETV Bharat / state

జగన్, చంద్రబాబుపై తులసిరెడ్డి విమర్శలు - tulasiprasadh reddy comments on cm jagan and chandrababu naidu latest news

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు.

state congress vicepresident tulasiprasadh reddy
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులు
author img

By

Published : Dec 18, 2019, 9:02 PM IST

జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులు

అధికార, ప్రతిపక్షాల తీరును కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ఇదే తరహాలో మూడు రాజధానులంటూ... అరచేతిలో కైలాసం జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులు

అధికార, ప్రతిపక్షాల తీరును కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ఇదే తరహాలో మూడు రాజధానులంటూ... అరచేతిలో కైలాసం జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని విమర్శించారు.

ఇవీ చూడండి...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు తీర్చాలంటూ ఆందోళన

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన రావు కేతువు లని రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి అన్నారు.

యాంకర్ వాయిస్ :- కడప జిల్లా వేంపల్లెలో తులసి రెడ్డి తన స్వగ్రామంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ య స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాడని ఇదే తరహాలో మూడు రాజధానిలో చూపిస్తారు. అని చెప్పి ప్రజలకు అరచేతిలో కైలాసం జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడని తులసి రెడ్డి అన్నారు. వీరిద్దరికీ రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోని ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ పోలవరం తదితర అంశాలన్నీ కేంద్రంపై ఒత్తిడి నిధులు తెప్పించి ఉంటే తెచ్చి ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. హైకోర్టు కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఒకటి అమరావతి లోనూ 1 విశాఖపట్నం లోనూ సచివాలయం అమరావతి లోనూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఉండాలని అన్నారు. వీరిద్దరి మాటలతో కాలయాపన చేయకుండా వీటి పైన దృష్టి పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ఉపాధ్యక్షుడు నరేష్ రెడ్డి సూచించారు...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.