ETV Bharat / state

అయోధ్య రామ మందిర నిర్మాణానికి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విరాళం - అయోధ్య రామమందిరం కోసం కడపలో విరాళాల సేకరణ

కడప జిల్లా జమ్మలమడుగులోని భాజపా కార్యాలయంలో.. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం.. నియోజకవర్గ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. తన వంతుగా రూ. 10 లక్షలను రామజన్మభూమి ప్రతినిధులకు అందించారు.

ap bjp deputy president donation in jammalamadugu to ayodhya rama mandir
అయోధ్య రామమందిరానికి జమ్మలమడుగులో విరాళమిచ్చిన రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు
author img

By

Published : Feb 28, 2021, 7:18 AM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి రూ. 10 లక్షలు విరాళం అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు.

9 లక్షల రూపాయల మొత్తాన్ని చెక్కులుగా.. మరో లక్ష రూపాయలను నగదు రూపంలో.. రామజన్మభూమి ప్రతినిధులకు సమర్పించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి రూ. 10 లక్షలు విరాళం అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు.

9 లక్షల రూపాయల మొత్తాన్ని చెక్కులుగా.. మరో లక్ష రూపాయలను నగదు రూపంలో.. రామజన్మభూమి ప్రతినిధులకు సమర్పించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'రాయితీ నిత్యావసరాలు అందడం లేదు.. న్యాయం చేయరూ..'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.