ETV Bharat / state

రాజంపేటలో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం - కడపలో పసుపు కొనుగోలు కేంద్రాల వార్తలుట

పసుపు రైతుల కష్టాలు తీరుతున్నాయి. రైతులు పండించిన పసుపును కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. క్వింటా పసుపునకు 6వేల 800 రూపాయలుగా మద్దతు ధరను అందిస్తున్నారు.

Center in kadapa
Center in kadapa
author img

By

Published : May 4, 2020, 4:45 PM IST

కడప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని మార్కెట్ యార్డ్​లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ప్రారంభించారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైతులు పండించిన పసుపును కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఉద్యాన శాఖ ద్వారా పసుపు పండించిన రైతులకు ముందుగా టోకెన్లు అందజేస్తున్నారు. ఆ ప్రకారంగానే కొనుగోలు చేస్తున్నారు. క్వింటా పసుపునకు 6800 రూపాయలుగా మద్దతు ధర రైతుకు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కడప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని మార్కెట్ యార్డ్​లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ప్రారంభించారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైతులు పండించిన పసుపును కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఉద్యాన శాఖ ద్వారా పసుపు పండించిన రైతులకు ముందుగా టోకెన్లు అందజేస్తున్నారు. ఆ ప్రకారంగానే కొనుగోలు చేస్తున్నారు. క్వింటా పసుపునకు 6800 రూపాయలుగా మద్దతు ధర రైతుకు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చదవండి:

బీఎస్​ఎఫ్ ప్రధాన​ కార్యాలయంలో కరోనా కలకలం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.