ETV Bharat / state

మైదుకూరు డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా - kadapa district latest news

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. ఉద్యోగుల అక్రమ సస్పెండ్​లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

rtc employees dharna in front of maidukuru depot
మైదుకూరు డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Mar 23, 2021, 2:54 PM IST

డిపో మేనేజర్, స్టేషన్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపిస్తూ కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనిట్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల అక్రమ సస్పెండ్​లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్యారేజీలోను ఫిక్స్​డ్ చార్ట్ అమలుచేసి.. సహాయకులను నియమించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని... లేదంటే జరగబోయే పరిణామాలకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

డిపో మేనేజర్, స్టేషన్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపిస్తూ కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనిట్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల అక్రమ సస్పెండ్​లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్యారేజీలోను ఫిక్స్​డ్ చార్ట్ అమలుచేసి.. సహాయకులను నియమించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని... లేదంటే జరగబోయే పరిణామాలకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి

'పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.