ETV Bharat / state

డివైడర్​ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరి మృతి - Road accident on Koppaka National Highway news

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొప్పాక జాతీయరహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వస్తుండగా వీరి వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా..మరొకరు విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు కోడూరు మండలం గొల్లపేటకి చెందిన పల్లా గోపాలకృష్ణ, పల్లా లక్ష్మణరావుగా గుర్తించారు. అనకాపల్లి గ్రామీణ ఎస్సై రామకృష్ణారావు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road accident on Koppaka National Highway
కొప్పాక జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
author img

By

Published : Jan 7, 2020, 7:11 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Intro:Ap_vsp_46_07_road_pramadamlo_eddaru_mruthi_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొప్పాక జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం పై ఇద్దరు యువకులు వస్తుండగా అదుపుతప్పి డివైడర్ పైన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు విశాఖపట్నం లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు

Body:మండలంలోని కోడూరు గ్రామం గొల్లపేట కి చెందిన
పల్లా గోపాలకృష్ణ పల్లా లక్ష్మణరావు సరే యువకులు
పరవాడలో ఫార్మాసిటీ లో కంపెనీలో పని చేస్తున్నారు
విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
Conclusion:కేసును అనకాపల్లి గ్రామీణ ఎస్సై రామకృష్ణారావు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.