విశాఖ జిల్లా హుకుంపేట మండలం సంతారి పంచాయతీ బూరుగుపుట్టు గ్రామంలో సురేంద్రకుమార్ అనే బాలుడు ఆటో నుంచి జారిపడి మృతి చెందాడు. బాలుడి తండ్రి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆటోలో తండ్రి పక్కన సరదాగా కూర్చున్న అతను మూలమలుపు వద్ద జారిపడి మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెరిగిన పుత్రుడు తండ్రి కళ్లెదుటే క్షణాల్లోనే చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: