ETV Bharat / state

ఆత్మరక్షణ కోసం.. అటవీశాఖ అధికారులకు రివాల్వర్

కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న తమిళ కూలీలను బద్వేలు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

author img

By

Published : Aug 17, 2019, 4:24 PM IST

తుపాకి
తుపాకి

అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు అందజేసింది. గతంలో కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసి కొందరిని హతమార్చడం జరిగింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం తుపాకులను అందజేసింది. సిద్ధవటం, ఒంటిమిట్ట, కడప, రాయచోటి, వేంపల్లి అటవీ శాఖ రేంజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

తుపాకి

అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు అందజేసింది. గతంలో కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసి కొందరిని హతమార్చడం జరిగింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం తుపాకులను అందజేసింది. సిద్ధవటం, ఒంటిమిట్ట, కడప, రాయచోటి, వేంపల్లి అటవీ శాఖ రేంజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

Intro:రాజు ఈటీవీ తెనాలి నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 49 9 3


Body:గుంటూరు జిల్లా తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఐదు మండలాల కృష్ణా పరివాహక ప్రాంతాలలో లో లంక గ్రామాల్లో వరద ఉధృతి క్రమంగా కొనసాగుతుంది ప్రస్తుత పరిస్థితి ఇ పొలాలు మాత్రమే నీటమునిగాయి ఇంకా పెరిగితే ఇంకా ఇబ్బంది లేదు అని రైతులు ప్రజలు అంటున్నారు ప్రతిసారి వరదల వల్ల ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నాయి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుక మాఫియా వాళ్ళు విచ్చలవిడిగా పోవడం వల్ల కూడా కృష్ణా స్థాయిలోనే చిన్న చిన్న ఊర్లో మీదకు వరద వచ్చే అవకాశం కూడా ఉందని అధికారుల ఇలాంటివి జరగకుండా కూడా చూడాలని ప్రజలు కోరుతున్నారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అధికారులు అంటున్నారు


Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల వరద తాజా పరిస్థితి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.