ETV Bharat / state

మైలవరం నుంచి పెన్నాకు 30 వేల క్యూసెక్కుల నీరు విడుదల - మైలవరం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో...కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేస్తున్నారు.

release-of-water-downstream-from-mylavaram-reservoir-in-kadapa
మైలవరం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల
author img

By

Published : Oct 2, 2020, 11:23 AM IST


కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి 30వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేస్తున్నారు అధికారులు. కొండాపురంలోని గండికోట జలాశయం నుంచి మైలవరం డ్యామ్​కు 26 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్న నేపథ్యంలో...భారీగా నీటిని పెన్నా నదికి వదులుతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి:


కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి 30వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేస్తున్నారు అధికారులు. కొండాపురంలోని గండికోట జలాశయం నుంచి మైలవరం డ్యామ్​కు 26 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్న నేపథ్యంలో...భారీగా నీటిని పెన్నా నదికి వదులుతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి:

నిలబడలేరు.. నిలదీయలేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.