ETV Bharat / state

రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

author img

By

Published : Mar 19, 2021, 9:23 AM IST

కడప జిల్లాలో రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వత్తలూరు, తిప్పాయపల్లిలో అటవీ అధికారులు తనిఖీలు చేశారు. రెండు ప్రాంతాల్లో 116 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.

Red sandalwood
Red sandalwood

కడప జిల్లాలో కోటి రూపాయల విలువైన 116 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్లంపేట మండలం వత్తలూరులో తనిఖీలు నిర్వహించిన అటవీ శాఖ అధికారులు .. గాలేరు-నగరి కాలువలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 70 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పుల్లంపేట స్టేషన్‌కు తరలించారు. తిప్పాయపల్లిలో 46 దుంగలను గుర్తించిన అధికారులు వాటిని రాజంపేట రేంజర్ కార్యాలయానికి చేరవేశారు. రెండు ప్రాంతాల్లో 116 ఎర్రచందనం దుంగల దొరికినట్లు పోలీసులు తెలిపారు.

కడప జిల్లాలో కోటి రూపాయల విలువైన 116 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్లంపేట మండలం వత్తలూరులో తనిఖీలు నిర్వహించిన అటవీ శాఖ అధికారులు .. గాలేరు-నగరి కాలువలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 70 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పుల్లంపేట స్టేషన్‌కు తరలించారు. తిప్పాయపల్లిలో 46 దుంగలను గుర్తించిన అధికారులు వాటిని రాజంపేట రేంజర్ కార్యాలయానికి చేరవేశారు. రెండు ప్రాంతాల్లో 116 ఎర్రచందనం దుంగల దొరికినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కాకినాడ ఎల్విన్‌పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం

For All Latest Updates

TAGGED:

Red sandle
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.