ETV Bharat / state

'జగన్​ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు' - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

వైఎస్సార్​ నేతన్న హస్తం కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు రూ.24వేలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... కడపలోని పార్టీ కార్యాలయంలో వైకాపా నేతలు కేక్​ కట్​ చేసి సంబరాలు జరుపుకున్నారు.

'People of all classes are happy with Pagan rule'
'జగన్​ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు'
author img

By

Published : Jun 21, 2020, 3:15 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90 శాతం హామీలు నెరవేర్చామని ఉపముఖ్యమంత్రి అంజాద్​బాషా అన్నారు. వైఎస్సార్​ నేతన్న హస్తం కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు రూ.24వేలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కడపలోని పార్టీ కార్యాలయంలో కేక్​ కట్​ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్​ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జగన్​ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కొనియాడారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90 శాతం హామీలు నెరవేర్చామని ఉపముఖ్యమంత్రి అంజాద్​బాషా అన్నారు. వైఎస్సార్​ నేతన్న హస్తం కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు రూ.24వేలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కడపలోని పార్టీ కార్యాలయంలో కేక్​ కట్​ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్​ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జగన్​ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కొనియాడారు.

ఇవీ చూడండి:'వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.