ETV Bharat / state

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు

author img

By

Published : Mar 1, 2020, 8:23 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ముస్లిం, క్రైస్తవులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ప్రతిరోజు సుమారు 40 నుంచి 50 మంది ముస్లిం, క్రైస్తవులు దీక్షలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

Ongoing Initiatives Against NRC
ఎన్​ఆర్​సీ కి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు
ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు

ఇదీ చూడండి:పెళ్లికి అడ్డం వస్తున్నాడని... చంపేసింది

ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు

ఇదీ చూడండి:పెళ్లికి అడ్డం వస్తున్నాడని... చంపేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.