ETV Bharat / state

నాలుగో రోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

author img

By

Published : Oct 20, 2020, 12:20 PM IST

కడప జిల్లా బద్వేలులో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

On the fourth day, Goddess Durga appeared
నాల్గవరోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

కడప జిల్లా బద్వేలులో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. భక్తులకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కడప జిల్లా బద్వేలులో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. భక్తులకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇవీ చదవండి: 'బీసీలకు 5 రోజుల ముందే దసరా పండగ'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.