ETV Bharat / state

అమరులైన సైనికులకు ముస్లింల నివాళి

author img

By

Published : Jun 18, 2020, 5:58 PM IST

భారత్​ - చైనా సరిహద్దులో చైనా సైనికుల ఘర్షణలో అమరులైన భారత సైనికులకు కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ముస్లింలు నివాళులర్పించారు.

kadapa district
అమరులైన సైనికులకు నివాళులర్పించిన ముస్లింలు

చైనా - భారత్ దేశ సైనికుల ఘర్షణలో అమరులైన జవాన్లకు రైల్వేకోడూరు పట్టణంలోని ముస్లింలు నివాళులర్పించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ, మన తెలుగు బిడ్డ సంతోష్​కుమార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండా చేతబట్టి రైల్వేకోడూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అసువులు బాసిన భారతదేశం ముద్దుబిడ్డలు అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం చైనా దేశ అధ్యక్షుడు చిత్రపటాన్ని దహనం చేశారు.

చైనా - భారత్ దేశ సైనికుల ఘర్షణలో అమరులైన జవాన్లకు రైల్వేకోడూరు పట్టణంలోని ముస్లింలు నివాళులర్పించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ, మన తెలుగు బిడ్డ సంతోష్​కుమార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండా చేతబట్టి రైల్వేకోడూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అసువులు బాసిన భారతదేశం ముద్దుబిడ్డలు అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం చైనా దేశ అధ్యక్షుడు చిత్రపటాన్ని దహనం చేశారు.

ఇది చదవండి ప్రభుత్వ చర్యపై ముస్లింల హర్షం... సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.