ETV Bharat / state

స్వరాష్ట్రాలకు మరో 500 మంది వలస కార్మికులు! - కడపలో వలస కూలీలు

వలస కార్మికులను దశల వారీగా.. స్వస్థలాలకు పంపేందుకు కడప జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. 500 మందిని ప్రత్యేక రైలులో తరలించేందుకు సమాయత్తమయ్యారు.

migrant-labours-goes-to-their-own-states-from-kadapa-district
వలస కార్మికులను పంపేందుకు ముమ్మర ఏర్పాట్లు
author img

By

Published : May 17, 2020, 11:41 AM IST

లాక్ డౌన్ కారణంగా కడప జిల్లాలో చిక్కుకుపోయిన వలస కార్మికులను పంపించేందుకు.. అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 1450 మందిని ప్రత్యేక రైల్లో ఉత్తరప్రదేశ్​కు పంపించారు.

నేడు మరో 500 మందిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అతిథి గృహం వద్దకు వలస కార్మికులను పిలిపించారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. భోజన సౌకర్యాలు కల్పించి రైళ్లల్లో వారిని పంపనున్నారు.

లాక్ డౌన్ కారణంగా కడప జిల్లాలో చిక్కుకుపోయిన వలస కార్మికులను పంపించేందుకు.. అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 1450 మందిని ప్రత్యేక రైల్లో ఉత్తరప్రదేశ్​కు పంపించారు.

నేడు మరో 500 మందిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అతిథి గృహం వద్దకు వలస కార్మికులను పిలిపించారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. భోజన సౌకర్యాలు కల్పించి రైళ్లల్లో వారిని పంపనున్నారు.

ఇవీ చదవండి:

రాయచోటి నుంచి.. ఉత్తరప్రదేశ్ బయల్దేరిన వలస కూలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.