ETV Bharat / state

తెలుగుగంగ ఎడమ కాలువలో పడి వ్యక్తి గల్లంతు

author img

By

Published : Nov 21, 2020, 7:19 AM IST

కడప జిల్లా కలసపాడు మండలం అక్కిశుద్ధి పల్లె వద్ద ఉన్న తెలుగుగంగ ఎడమ కాలువలో పడి... ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం కనిపంచలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.

man fell into the left canal of Teluguganga and drowned at kadapa
తెలుగుగంగ ఎడమ కాలువలో పడి వ్యక్తి గల్లంతు

కడప జిల్లా కలసపాడు మండలం అక్కిశుద్ధి పల్లె వద్ద ఉన్న తెలుగుగంగ ఎడమ కాలువలో చేపలు వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాలువలోకి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కనిపించకపోవడంతో వెనుదిరిగారు.

వెంటనే అతని వెంట వచ్చిన వారు... కాలువలోకి దిగి వెతికిన ఆచూకీ లభించలేదు. కాలువలో పది అడుగుల లోతు వరకు నీరు ప్రవహిస్తుంది. గల్లంతైన వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:

కడప జిల్లా కలసపాడు మండలం అక్కిశుద్ధి పల్లె వద్ద ఉన్న తెలుగుగంగ ఎడమ కాలువలో చేపలు వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాలువలోకి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కనిపించకపోవడంతో వెనుదిరిగారు.

వెంటనే అతని వెంట వచ్చిన వారు... కాలువలోకి దిగి వెతికిన ఆచూకీ లభించలేదు. కాలువలో పది అడుగుల లోతు వరకు నీరు ప్రవహిస్తుంది. గల్లంతైన వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:

కరకట్టకు గండ్లు.. ఆందోళనలో ప్రజలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.