కడప జిల్లా రైల్వేకోడూరులోని మండల పరిషత్ కార్యాలయాన్ని కుష్టు బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం తమ పెన్షన్లను తీసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోనికి అధికారులను ఎవరినీ ప్రవేశించకుండా...పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1977 నుంచి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం... వాటిని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు వెనకాడబోమని చెప్పారు.
ఇదీ చదవండి: