ETV Bharat / state

కర్ణాటక మద్యం స్వాధీనం... ఇద్దరు అరెస్టు

author img

By

Published : May 23, 2020, 12:09 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలం కొవెలకుంట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.

కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు అరెస్టు !
కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు అరెస్టు !

కడప జిల్లా జమ్మలమడుగు మండలం కొవెలకుంటలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నియోజకవర్గంలో నిఘా కట్టుదిట్టం చేశామని... అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కడప జిల్లా జమ్మలమడుగు మండలం కొవెలకుంటలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నియోజకవర్గంలో నిఘా కట్టుదిట్టం చేశామని... అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.