ETV Bharat / state

రద్దీగా మారిన కడప ఆర్టీసీ బస్టాండ్

author img

By

Published : Oct 24, 2020, 6:16 PM IST

దసరా సెలవులు కావడంతో ప్రజలు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. అధికారులు బస్సుల సంఖ్యను పెంచే పనిలో పడ్డారు.

Kadapa RTC bus stand becomes crowded
రద్దీగా మారిన కడప ఆర్టీసీ బస్టాండ్

కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దసరా సెలవులు కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కడప కేంద్రం నుంచి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలతోపాటు విజయవాడ, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దీగా మారాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 150 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేశారు.

కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దసరా సెలవులు కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కడప కేంద్రం నుంచి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలతోపాటు విజయవాడ, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దీగా మారాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 150 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ మార్పుతో ఇబ్బందులు...రేషన్​ కోసం ప్రజల ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.