ETV Bharat / state

ఈదురుగాలులు.. తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు

author img

By

Published : Apr 10, 2020, 3:28 PM IST

చక్రాయపేట మండలం కొండాల పల్లె, మారెళ్ల మడక తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం వీచిన బలమైన గాలులకు మామిడి పంట నేలరాలింది. అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

mango farmers got loss for high pressure wind
ఈదురుగాలులకు నేలరాలిన మామిడి పంట

కడప జిల్లా చక్రాయపేట మండలంలో గురువారం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పరిశీలించి తమకు పరిహారం చెల్లించాలని కోరారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా చక్రాయపేట మండలంలో గురువారం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పరిశీలించి తమకు పరిహారం చెల్లించాలని కోరారు.

ఇదీ చదవండి:

మామిడి రైతులకు కరోనా దెబ్బ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.