కడప జిల్లా చక్రాయపేట మండలంలో గురువారం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పరిశీలించి తమకు పరిహారం చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి:
కడప జిల్లా చక్రాయపేట మండలంలో గురువారం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పరిశీలించి తమకు పరిహారం చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి:
కడప జిల్లా చక్రాయపేట మండలంలో గురువారం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పరిశీలించి తమకు పరిహారం చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి: