ETV Bharat / state

రైతులకు తక్షణమే పరిహారం అందించాలి: జనసేన నాయకుల దీక్ష

author img

By

Published : Dec 7, 2020, 1:52 PM IST

కడప జిల్లా మైదుకూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట జనసేన నాయకులు దీక్ష చేపట్టారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు.

janasena leaders protest
జనసేన నాయకుల దీక్ష

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ కడప జిల్లా మైదుకూరు తహసీల్దారు కార్యాలయం వద్ద జనసేన నాయకులు దీక్ష చేపట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పందిటి మల్హోత్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెట్టుబడి కూడా దక్కని విధంగా పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. రైతులకు తక్షణసాయంగా ఎకరాకు పది వేలు చెల్లించాలని, పూర్తి సాయంగా రూ.35వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ కడప జిల్లా మైదుకూరు తహసీల్దారు కార్యాలయం వద్ద జనసేన నాయకులు దీక్ష చేపట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పందిటి మల్హోత్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెట్టుబడి కూడా దక్కని విధంగా పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. రైతులకు తక్షణసాయంగా ఎకరాకు పది వేలు చెల్లించాలని, పూర్తి సాయంగా రూ.35వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: బురేవి తుపాను ప్రభావంతో నీట మునిగిన వరినాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.