ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల పట్టివేత - కడపలో ఎర్రచందనం దుంగల పట్టివేత వార్తలు

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2 లక్షల 40 వేల విలువగల దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్ ర‌వికుమార్ వెల్ల‌డించారు.

Illegally moving red sandalwood ceazed at kadapa district
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల పట్టివేత
author img

By

Published : Dec 26, 2019, 11:45 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్ర‌చంద‌నం అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వాహ‌నం స‌హా 2 లక్షల 40 వేల విలువ గల... 21 ఎర్ర‌చందనం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్ ర‌వికుమార్ వెల్ల‌డించారు. బ‌య‌న‌ప‌ల్లె బీట్ దేవ‌ర‌కోన నుంచి ఎర్ర‌చంద‌నం త‌ర‌లిస్తున్నార‌ని స‌మాచారం అందుకున్న అటవీ అధికారులు దాడి చేశారు. ముగ్గురు వ్య‌క్తులు త‌ప్పించుకోగా త‌మిళ‌నాడుకు చెందిన తంగ‌రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు త‌ర‌లించిన‌ట్లు ర‌వికుమార్ వెల్ల‌డించారు.

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల పట్టివేత

ఇదీ చదవండి: రూ.20 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్ర‌చంద‌నం అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వాహ‌నం స‌హా 2 లక్షల 40 వేల విలువ గల... 21 ఎర్ర‌చందనం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్ ర‌వికుమార్ వెల్ల‌డించారు. బ‌య‌న‌ప‌ల్లె బీట్ దేవ‌ర‌కోన నుంచి ఎర్ర‌చంద‌నం త‌ర‌లిస్తున్నార‌ని స‌మాచారం అందుకున్న అటవీ అధికారులు దాడి చేశారు. ముగ్గురు వ్య‌క్తులు త‌ప్పించుకోగా త‌మిళ‌నాడుకు చెందిన తంగ‌రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు త‌ర‌లించిన‌ట్లు ర‌వికుమార్ వెల్ల‌డించారు.

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల పట్టివేత

ఇదీ చదవండి: రూ.20 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Intro:ap_cdp_41_26_errachandaam_swadhenam_vo_ap10041
place: proddatur
reporter: madhusudhan

ఎర్ర‌చంద‌నం అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు అట‌వీశాఖ అధికారులు ప‌ట్టుకున్నారు. స్కార్‌పియో వాహ‌సం స‌హా 21 ఎర్ర‌చందంనం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. బ‌య‌న‌ప‌ల్లె బీట్ దేవ‌ర‌కోన నుంచి ఎర్ర‌చంద‌నం త‌ర‌లిస్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న అటవీ అధికారులు దాడి చేశారు. సుమారు 5 కిలోమీటర్లు వెంబ‌డించి స్కార్‌పియోలో త‌రలిస్తున్న 2.40 ల‌క్ష‌ల విలువైన దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్య‌క్తులు త‌ప్పించుకోగా త‌మిళ‌నాడుకు చెందిన తంగ‌రాజును అరెస్టు చేసి రిమాండుకు త‌ర‌లించిన‌ట్లు ప్రొద్దుటూరు ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్ ర‌వికుమార్ వెల్ల‌డించారు.

బైట్: ర‌వికుమార్, ప్రొద్దుటూరు ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్‌
Body:AConclusion:A

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.