ETV Bharat / state

ఘనంగా ప్రెషర్స్ డే... ఆకట్టుకున్న నృత్యాలు - freshers-day in sv clg bdvl

వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిద నృత్యాలతో విద్యార్దులు అలరించారు.

వెంకటేశ్వర కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే... ఆకట్టుకున్న నృత్యాలు
author img

By

Published : Aug 28, 2019, 9:04 PM IST

కడప జిల్లా మైదుకూరులోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్​ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పురపాలక కమిషనర్ రామకృష్ణ పాల్గొన్నారు.

వెంకటేశ్వర కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే... ఆకట్టుకున్న నృత్యాలు

కడప జిల్లా మైదుకూరులోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్​ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పురపాలక కమిషనర్ రామకృష్ణ పాల్గొన్నారు.

వెంకటేశ్వర కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే... ఆకట్టుకున్న నృత్యాలు

ఇవీ చదవండి

ఆ పల్లె... మట్టి వినాయకుడి ఇల్లు

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_28_elctrical_contract_workers_meet_ab_AP10148

( ) ఎలక్ట్రికల్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ మహాసభ డిమాండ్ చేసింది. యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ లో నిర్వహించిన మహాసభలో కాంట్రాక్టు విధానం వల్ల, ప్రభుత్వానికి, డిస్కమ్లకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మీటర్ రీడర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.


Body:ప్రభుత్వానికి, విద్యుత్ విభాగానికి, వినియోగదారులకి అనుసంధాన కర్తగా పనిచేస్తూ, ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మీటర్ రీడర్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని సంఘం నాయకులు తప్పుపట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల వల్ల మీటర్ రీడర్స్ నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాలని అన్నారని, కానీ ఆ విషయంలో నేటికి ఏ విధమైన ప్రభుత్వ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.


Conclusion:పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి, నెల వారి జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని మీటర్ రీడర్స్ మహాసభ అ ముక్తకంఠంతో కోరింది. కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నరసింగ రావు తదితరులు పాల్గొన్నారు.

బైట్: ఎం.బాలకాశి,ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.