కడప జిల్లా ఎర్రగుంట్లలో కరుణ వృద్ధాశ్రమంలోని యాచకులకు, వృద్ధులకు 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ప్రశాంత్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అతని స్నేహితులతో కలిసి తమవంతు సాయంగా నిరాశ్రయులకు ఆహారం అందించినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ సదాశివయ్య హాజరయ్యారు. ఆకలితో ఎదురు చూస్తున్న నిరుపేదలకు, నిరాశ్రయులకు బాసటగా నిలవడం అభినందనీయన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ సూచనల మేరకు అందరూ భౌతిక దూరం పాటించాలని సీఐ కోరారు.
ఎర్రగుంట్లలో నిరాశ్రయులకు అన్నదానం - food distribution news in erraguntla
కడప జిల్లా ఎర్రగుంట్ల 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పట్టణంలోని కరుణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, యాచకులకు అన్నదానం చేశారు. పట్టణ సీఐ సదాశివయ్య చేతుల మీదుగా నిరాశ్రయులకు భోజనం అందించారు.

ఎర్రగుంట్లలో నిరాశ్రయులకు అన్నదానం
కడప జిల్లా ఎర్రగుంట్లలో కరుణ వృద్ధాశ్రమంలోని యాచకులకు, వృద్ధులకు 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ప్రశాంత్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అతని స్నేహితులతో కలిసి తమవంతు సాయంగా నిరాశ్రయులకు ఆహారం అందించినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ సదాశివయ్య హాజరయ్యారు. ఆకలితో ఎదురు చూస్తున్న నిరుపేదలకు, నిరాశ్రయులకు బాసటగా నిలవడం అభినందనీయన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ సూచనల మేరకు అందరూ భౌతిక దూరం పాటించాలని సీఐ కోరారు.
ఇదీ చూడండి: వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!