ETV Bharat / state

ప్రత్యామ్నాయ పంటలు పండించండి...సాయం చేస్తూంటాం! - Maoist death

వర్షపు చినుకే ఆ జిల్లాలో పంటలకు ఆధారం. అలాంటిది మేఘనాథుడు కరుణించలేదు...రైతన్నలు పంటలు పండించ లేదు. ఈ సమయంలో తోడుగా మేమున్నాంటూ ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యామ్నాయ పంటలు పండించాలంటూ...ఉచితంగా నవధాన్యాలు పంపిణీ చేస్తామని కడప జిల్లా వాసులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది.

ప్రత్యామ్నాయ పంటలు పండించండి...సాయం చేస్తూంటాం!
author img

By

Published : Aug 28, 2019, 11:16 PM IST

ఖరీఫ్​లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కడప రైతులు సమాయత్తమవుతున్నారు. వేరుశనగ పంట సాగుకు పదును దాటిపోవటంతో...నవధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతన్నలకు సూచించారు. ఈ క్రమంలో ఉలవలు, జొన్నలు, కందులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రైతన్నలు దుక్కులు సిద్ధం చేసుకుని... విత్తనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు తరలివస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ కింద 39 వేల హెక్టార్లలో ఈ పంటలు సాగు కానున్నాయి. తెగుళ్లను తట్టుకుని చిన్నపాటి వర్షానికి ఈ పంటలు అధిక దిగుబడి ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాల వారీగా తేదీలు ప్రకటించి విత్తన పంపిణీ జరుపుతామని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలు పండించండి...సాయం చేస్తూంటాం!

ఇదీ చూడండి: ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాలు..అద్దె గదులకు టెండర్లు

ఖరీఫ్​లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కడప రైతులు సమాయత్తమవుతున్నారు. వేరుశనగ పంట సాగుకు పదును దాటిపోవటంతో...నవధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతన్నలకు సూచించారు. ఈ క్రమంలో ఉలవలు, జొన్నలు, కందులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రైతన్నలు దుక్కులు సిద్ధం చేసుకుని... విత్తనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు తరలివస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ కింద 39 వేల హెక్టార్లలో ఈ పంటలు సాగు కానున్నాయి. తెగుళ్లను తట్టుకుని చిన్నపాటి వర్షానికి ఈ పంటలు అధిక దిగుబడి ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాల వారీగా తేదీలు ప్రకటించి విత్తన పంపిణీ జరుపుతామని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలు పండించండి...సాయం చేస్తూంటాం!

ఇదీ చూడండి: ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాలు..అద్దె గదులకు టెండర్లు

Intro:ఆంధ్ర ఒడిశా సరిహద్దు లో గలా మల్కానాగిరి జిల్లా khoirput సమితి డబుగుడా లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ఒక జవాన్ మృతి చెందారు.Body:కడంగుడా పంచాయతీ డబుగుడా అటవీప్రాంతంలో జరిగిన కాల్పుల్లో aob szc కి చెందిన రాకేశ్ సోడి అనే డీసీమ్ క్యాడర్ మావోస్ట్ మృతి చెందాడు.ఈ ఘటన లో dvf బలగాలు కు చెందిన జయరాం కావాసి మృతి చెందాడు. అలాగే రామ duruva అనే జవానుకు గాయాలు అయ్యాయి.Conclusion:గాయపడిన జవానుకు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు.మృతి చెందిన మావోయిస్టు పై అయిదు లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

For All Latest Updates

TAGGED:

Maoist death
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.