ETV Bharat / state

కడప జిల్లాలో గుడ్లన్నీ నేలపాలు...తెలియని కారణాలు

కడప జిల్లా రామాపురం మండలంలో నీలకంఠరావుపేటలో వేలాది గుడ్లను గుర్తుతెలియని వ్యక్తులు నేలపాలు  చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

author img

By

Published : Sep 25, 2019, 10:33 AM IST

కోడిగుడ్లు

కడప జిల్లా నీలకంఠరావుపేటలో వేలాది గుడ్లను కొందరు వ్యక్తుల నేలపాలు చేశారు. అధికారులు దర్యాప్తులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లగా వీటిని గుర్తించారు. అయితే ఈ పని ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గర్భిణీలు బాలింతలు పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం నేలపాలు చేయడంపై అధికారులు కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుడ్లన్నీ నేలపాలు...తెలియని కారణాలు

కడప జిల్లా నీలకంఠరావుపేటలో వేలాది గుడ్లను కొందరు వ్యక్తుల నేలపాలు చేశారు. అధికారులు దర్యాప్తులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లగా వీటిని గుర్తించారు. అయితే ఈ పని ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గర్భిణీలు బాలింతలు పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం నేలపాలు చేయడంపై అధికారులు కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుడ్లన్నీ నేలపాలు...తెలియని కారణాలు

ఇదీ చూడండి

జర్మన్​ జాతి శునకాలకు.. ఆస్ట్రేలియా బృందం శిక్షణ

Intro:ap_ong_61_24_apsrtc_addanki_cargo_rayley_avb_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------–------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి లో ప్రజా రవాణా రంగంలో అగ్రగామి అయిన ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పుడు పార్సెల్ మరియు కొరియర్ రవాణా లో ప్రముఖ పాత్ర వహించిన బోతుంది అంటూ అద్దంకి డిపో అధికారులు మరియు పార్సిల్ సిబ్బంది పట్టణంలో లో రాలి నిర్వహించారు. పార్సల్ రవాణాకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఉచిత బీమా సౌకర్యం కల్పించబడింది అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్లకార్డులు చేతబట్టి పట్టణంలోని వాడవాడలా ర్యాలీగా తిరిగారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మరియు డిపో అధికారులు లు పార్సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

BITE: డిపో అధికారి.





Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.