ETV Bharat / state

కడపలో 'ఈనాడు'  క్రికెట్​ పోటీలు ప్రారంభం - eenadu cricket league started in kadapa

కడపలోని కేఎస్​ఆర్​ఎం, కేఓఆర్​ఎం ఇంజినీరింగ్​ కళాశాల మైదానం వేదికగా... ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు ప్రారంభమయ్యాయి.

కడపలో 'ఈనాడు'  క్రికెట్​ పోటీలు ప్రారంభం
కడపలో 'ఈనాడు'  క్రికెట్​ పోటీలు ప్రారంభం
author img

By

Published : Dec 15, 2019, 10:32 PM IST

కడపలో 'ఈనాడు' క్రికెట్​ పోటీలు ప్రారంభం

పత్రికా రంగంలో రాణిస్తూ.... క్రీడా రంగ అభివృద్ధికీ ఈనాడు మీడియా సంస్థలు చేయూతనిస్తున్నాయని ఏసీఏ నాయకులు వెంకటశివారెడ్డి ప్రశంసించారు. ఈనాడు ఆధ్వర్యంలో కడప శివారులోని కేఎస్​ఆర్​ఎం, కేఓఆర్​ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో ప్రారంభమైన క్రికెట్ పోటీలను.. వెంకటశివారెడ్డి, స్టెప్ సీఈవో రాంచంద్రారెడ్డి ప్రారంభించారు. మొదటిరోజు రెండు మైదానాల్లో కలిపి 16 జట్లు పోటీ పడ్డాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ నెల 27వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో ఈనాడు కడప విభాగం మేనేజర్​ చంద్రశేఖర్​ పాల్గొన్నారు.

కడపలో 'ఈనాడు' క్రికెట్​ పోటీలు ప్రారంభం

పత్రికా రంగంలో రాణిస్తూ.... క్రీడా రంగ అభివృద్ధికీ ఈనాడు మీడియా సంస్థలు చేయూతనిస్తున్నాయని ఏసీఏ నాయకులు వెంకటశివారెడ్డి ప్రశంసించారు. ఈనాడు ఆధ్వర్యంలో కడప శివారులోని కేఎస్​ఆర్​ఎం, కేఓఆర్​ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో ప్రారంభమైన క్రికెట్ పోటీలను.. వెంకటశివారెడ్డి, స్టెప్ సీఈవో రాంచంద్రారెడ్డి ప్రారంభించారు. మొదటిరోజు రెండు మైదానాల్లో కలిపి 16 జట్లు పోటీ పడ్డాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ నెల 27వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో ఈనాడు కడప విభాగం మేనేజర్​ చంద్రశేఖర్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

చీరాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 ప్రారంభం

Intro:ap_cdp_16_15_atten_eenadu_criket_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
పత్రికా రంగంలో రాణిస్తూ అటు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈనాడు పత్రిక ఏదీ సాటి రాదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంఘ నాయకులు వెంకటశివారెడ్డి అన్నారు. ఈనాడు- స్ప్రైట్- నారాయణ విద్యా సంస్థలు -దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కడప శివారులోని కె ఎస్ ఆర్ ఎం, కె ఓ ఆర్ ఎం ఇంజినీరింగ్ కళాశాలలో మైదానాల్లో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను వెంకటశివారెడ్డి, స్టెప్ సీఈవో రాంచంద్రారెడ్డి లు టాస్ వేసి ప్రారంభించారు. మొదటిరోజు రెండు మైదానాల్లో కలిపి 16 జట్లు హాజరయ్యాయి. క్రీడాకారులు తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. గెలుపు ఓటముల కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఫోర్లు సిక్సర్లతో మైదానం అంత హోరెత్తిపోయింది. గెలుపు కోసం క్రీడాకారులు చెమటోడ్చి తున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టారు. 27 వరకు ఈ పోటీలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో కడప ఈనాడు మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


Body:ఈనాడు క్రికెట్ పోటీలు


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.