క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 31 మందిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదు, ఆరు కిలోల గంజాయి, రెండు కార్లు, ఏడు ల్యాప్టాప్లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, అకౌంట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 31 మంది అరెస్టు
కడప జిల్లా ప్రొద్దుటూరులో బెట్టింగ్కు పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
![క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 31 మంది అరెస్టు cricket betting bookies arrested in prodduttooru kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9898167-7-9898167-1608115333924.jpg?imwidth=3840)
కడప జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 31 మంది క్రికెట్ బుకీలు... దేశంలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ నిర్వహించడమే కాకుండా గంజాయి విక్రయిస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కొందరు పరారీలో ఉన్నారని, వారికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి.
రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ..!
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 31 మందిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదు, ఆరు కిలోల గంజాయి, రెండు కార్లు, ఏడు ల్యాప్టాప్లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, అకౌంట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 31 మంది క్రికెట్ బుకీలు... దేశంలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ నిర్వహించడమే కాకుండా గంజాయి విక్రయిస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కొందరు పరారీలో ఉన్నారని, వారికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి.