ETV Bharat / state

కరోనా​పై గేయం.. ప్రజల్లో చైతన్యమే ధ్యేయం..

author img

By

Published : May 1, 2020, 2:52 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల్లో చైతన్యం తేవడానికి ఎంతోమంది గాయకులు తమ వంతు కృషి చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన పాటతో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటతో అవగాహన కల్పించారు.

50 thousand rupees donated for corona virus stopping in rajampeta
కొవిడ్ నివారణ ఏర్పాట్లపై మాట్లాడుతున్న రాజంపేట మాజీ ఎమ్మెల్యే

కడప జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు అరవ మోహన్​రావు కరోనా పాటతో ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు. రాజంపేట మండలం ఇండ్లూరి వారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా సోకకండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాట రూపంలో పాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి..

కడప జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు అరవ మోహన్​రావు కరోనా పాటతో ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు. రాజంపేట మండలం ఇండ్లూరి వారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా సోకకండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాట రూపంలో పాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి..

పుల్లంపేట వైద్యులు, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ విప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.