ETV Bharat / state

ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఆరో వార్డులోని పోలింగ్ కేంద్రంలో తెదేపా నాయకులు రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని వైకాపా నేతలు ఆరోపణలు చేశారు. ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాదరావు, పోలీసులు సిబ్బంది ఇరువర్గాలను చదరగొట్టారు. వివాదం సద్దుమణిగింది.

author img

By

Published : Mar 10, 2021, 5:31 PM IST

ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ
ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ
ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ

ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ

ఇదీ చదవండీ... ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీ నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.