ETV Bharat / state

కరోనా కలవరం: అంత్యక్రియల నిర్వహణకు కుటుంబసభ్యుల వెనకడుగు

author img

By

Published : May 9, 2021, 8:21 PM IST

కరోనా వైరస్ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. కొవిడ్​తో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులే ఆఖరి క్రతువు నిర్వహించారు.

charitable trust doing cremation in kamalapuram kadapa district
అంత్యక్రియల నిర్వహణకు కుటుంబసభ్యుల వెనుకడుగు

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నప్పటికీ.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఛారిటబుల్ ట్రస్ట్​కు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ట్రస్టు సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు.

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నప్పటికీ.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఛారిటబుల్ ట్రస్ట్​కు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ట్రస్టు సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీచదవండి.

ఎస్సై, కానిస్టేబుల్​ ఆత్మహత్యాయత్నం.. ఎందుకు..? ఎక్కడ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.