ETV Bharat / state

'ఆ కిరాతకులను చంపేయండి' - శంషాబాద్ యువతి హత్యాచారం కేసు న్యూస్

తెలంగాణలో జరిగిన పశువైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా  నిరసనలు వెల్లువెత్తాయి. దారుణానికి పాల్పడిన కిరాతకులను ఉరితీయాలంటూ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నినదించారు. కొవ్వొత్తులు ర్యాలీలు నిర్వహించి బాధిత యువతికి నివాళులు అర్పించారు.

Candles rallies to console telangana girl rape
'ఆ కిరాతకులను చంపేయండి'
author img

By

Published : Dec 1, 2019, 6:27 AM IST

'ఆ కిరాతకులను చంపేయండి'

తెలంగాణలో సంచలనం సృష్టించిన పశువైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దారుణానికి పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలంటూ ఊరూవాడా గళమెత్తింది. నిందితులను ఉరితీయాలని విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఎక్కడికక్కడ మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. కొవ్వొత్తులు ర్యాలీలు నిర్వహించి బాధిత యువతికి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు.

కొవ్వొత్తుల ర్యాలీలు

కడప, పులివెందుల, కమలాపురం, గుంతకల్లు, పాణ్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తుళ్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. విశాఖ, రాజమహేంద్రవరం, నరసాపురంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పాడేరులో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మానవహారంలో ఎమ్మెల్యే రజనీ పాల్గొన్నారు. పశువైద్యురాలి హత్యోదంతం ఘటనను తెదేపా తీవ్రంగా ఖండించింది.

ఇదీ చదవండి :

'మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలి'

'ఆ కిరాతకులను చంపేయండి'

తెలంగాణలో సంచలనం సృష్టించిన పశువైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దారుణానికి పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలంటూ ఊరూవాడా గళమెత్తింది. నిందితులను ఉరితీయాలని విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఎక్కడికక్కడ మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. కొవ్వొత్తులు ర్యాలీలు నిర్వహించి బాధిత యువతికి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు.

కొవ్వొత్తుల ర్యాలీలు

కడప, పులివెందుల, కమలాపురం, గుంతకల్లు, పాణ్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తుళ్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. విశాఖ, రాజమహేంద్రవరం, నరసాపురంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పాడేరులో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మానవహారంలో ఎమ్మెల్యే రజనీ పాల్గొన్నారు. పశువైద్యురాలి హత్యోదంతం ఘటనను తెదేపా తీవ్రంగా ఖండించింది.

ఇదీ చదవండి :

'మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలి'

Intro:ap_cdp_16_30_candles_rally_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం ఆపై హత్య చేసిన నలుగురు కీచకుల ను కఠినంగా శిక్షించాలని కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రియాంక రెడ్డి మృతికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ కడపలో పెద్ద ఎత్తున యువత కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి బయలుదేరి ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది. లారీ డ్రైవర్ల కు కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
byte: అజయ్ కుమార్ వీణ, ప్రముఖ న్యాయవాది, కడప.


Body:కొవ్వొత్తుల ర్యాలీ


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.