ETV Bharat / state

కడపలో భాజపా భారీ ర్యాలీ... సీఏఏ పై అవగాహనే కోసమే

author img

By

Published : Jan 1, 2020, 9:04 AM IST

పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించేందుకు భాజపా నడుంబిగించింది. అందులో భాగంగానే కడపలో బీజేపీ వర్కింక్ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న పార్టీలకు ప్రజలే గుణపాఠం చెపుతారని కడపలో మీడియాతో మాట్లాడిన కన్నా తెలిపారు.

BJP rally in kadapa about CAA BY nadda
సమావేశంలో మాట్లాడుతున్న కన్నాలక్ష్మీనారాయణ

.

సమావేశంలో మాట్లాడుతున్న కన్నాలక్ష్మీనారాయణ

ఇదీ చూడండివారికి అండగా పవన్ వెళ్లడం నేరమా?: చంద్రబాబు

.

సమావేశంలో మాట్లాడుతున్న కన్నాలక్ష్మీనారాయణ

ఇదీ చూడండివారికి అండగా పవన్ వెళ్లడం నేరమా?: చంద్రబాబు

Intro:ap_cdp_17_31_bjp_leaders_pressmeet_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.
ఈ జె ఎస్: శివరామ చారి

యాంకర్:
సి ఏ ఏ చట్టంపై తప్పుడు సంకేతాలు ఇస్తూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ముస్లిం సోదరులు ఉన్న అభద్రత భావాన్ని తొలగించేందుకు ఈ నెల నాలుగో తేదీ కడపలో భాజపా జాతీయ వర్కింగ్ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారీ ఎత్తున అవగాహన ర్యాలీ చేపడుతున్నట్లు కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ అవగాహన ర్యాలీ కి భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు హాజరవుతారని స్పష్టం చేశారు. కేవలం దేశంలో అశాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ చట్టాల పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టాల వల్ల ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు.
byte: కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షులు.


Body:4న కడపకు జేపీ నడ్డా రాక


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.