ETV Bharat / state

కరోనాపై అవగాహన.. కళాకారుల నాటక ప్రదర్శన

author img

By

Published : May 20, 2020, 1:27 PM IST

కడప జిల్లా సీ. రాజుపాలెంలో కరోనాపై అవగాహన కల్పించారు. నాటకాలు వేసే నిమ్మకాయల రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో.. కరోనా మహమ్మారిపై అవగాహన నాటకం వేశారు.

awareness scit on corona in kadapa district
కరోనాపై అవగాహన నాటకం

కడప జిల్లా కమలాపురం మండలం సీ. రాజుపాలెంలో కరోనాపై అవగాహన నాటకం నిర్వహించారు. నిమ్మకాయల రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన దాదాపు 200 నాటకాల్లో నటించారు. ఆ అనుభవంతో ప్రజలకు కొవిడ్ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాటకం వేశారు.

ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కళాకారులు ఉపాధి కోల్పోయారని.. పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అలాంటివారిని ఆదుకోవాలని కోరారు.

కడప జిల్లా కమలాపురం మండలం సీ. రాజుపాలెంలో కరోనాపై అవగాహన నాటకం నిర్వహించారు. నిమ్మకాయల రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన దాదాపు 200 నాటకాల్లో నటించారు. ఆ అనుభవంతో ప్రజలకు కొవిడ్ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాటకం వేశారు.

ఈ సందర్భంగా రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కళాకారులు ఉపాధి కోల్పోయారని.. పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అలాంటివారిని ఆదుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

కరోనా పరీక్షల్లో ఆ యువకునికి.. నో పాజిటివ్​... నో నెగిటివ్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.