ETV Bharat / state

ఆటో, స్కూటీ ఢీ, ఇద్దరు యువకుల మృతి - కడపలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా గుడిపాడు వద్ద జరిగింది.

ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి
ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి
author img

By

Published : Mar 28, 2020, 11:17 AM IST

ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దర్మరణం పాలయ్యారు. లాక్​డౌన్ నేపథ్యలో త్వరగా గమ్యస్థానాలు చేరుకోవాలనే ఆత్రుతలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనస్థలిని పరిశీలించిన సీఐ.. యువకుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దర్మరణం పాలయ్యారు. లాక్​డౌన్ నేపథ్యలో త్వరగా గమ్యస్థానాలు చేరుకోవాలనే ఆత్రుతలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనస్థలిని పరిశీలించిన సీఐ.. యువకుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీచదవండి

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కర్ణాటక వాసులు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.