గంగిరెడ్డి పార్థివదేహం కడప జిల్లా పులివెందులకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం గంగిరెడ్డి ఇంటివద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం రాజారెడ్డి సమాధుల తోట వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. డీఎస్పీ వాసుదేవన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి. సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి