ETV Bharat / state

'అక్రిడేషన్​ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలి' - కడపలో ఏపీయుడబ్ల్యూజే నిరసన

జర్నలిస్ట్ అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించకపోవడాన్ని... ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఖండించారు. వెంటనే జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.

APUWJ  union protest
అక్రిడేషన్​ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలి
author img

By

Published : Dec 14, 2020, 4:43 PM IST

జర్నలిస్టులకు ప్రాణవాయువు అయినా అక్రిడేషన్​ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించకపోవడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షులు రామసుబ్బారెడ్డి విమర్శించారు. దీనిపై నిరసన తెలియజేస్తూ... ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కడప కలేక్టరేట్​ వద్ద ధర్నా చేపట్టారు. ఏళ్ల నుంచి అక్రిడేషన్​ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పిస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సమాచార శాఖ కమిషనర్ రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణం స్పందించి అక్రిడేషన్​ కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

జర్నలిస్టులకు ప్రాణవాయువు అయినా అక్రిడేషన్​ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించకపోవడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షులు రామసుబ్బారెడ్డి విమర్శించారు. దీనిపై నిరసన తెలియజేస్తూ... ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కడప కలేక్టరేట్​ వద్ద ధర్నా చేపట్టారు. ఏళ్ల నుంచి అక్రిడేషన్​ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పిస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సమాచార శాఖ కమిషనర్ రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణం స్పందించి అక్రిడేషన్​ కమిటీలలో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండీ...రైతులకు మద్దతుగా ఈనెల 21న కాంగ్రెస్ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.