ETV Bharat / state

వైభవంగా ఆంజనేయుడి కల్యాణం

రాజంపేటలో ఆంజనేయ స్వామి కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ క్రతువు నిర్వహించారు.

author img

By

Published : Apr 19, 2019, 4:06 PM IST

కనుల పండువగా ఆంజనేయుడి కల్యాణం
కనుల పండువగా ఆంజనేయుడి కల్యాణం

కడప జిల్లా రాజంపేటలో ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణం కమనీయంగా సాగింది. పౌర్ణమిని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో క్రతువు పూర్తి చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహాన్ని తిలకించారు.

కనుల పండువగా ఆంజనేయుడి కల్యాణం

కడప జిల్లా రాజంపేటలో ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణం కమనీయంగా సాగింది. పౌర్ణమిని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో క్రతువు పూర్తి చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహాన్ని తిలకించారు.

ఇది కూడా చదవండి.

ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నిమ్మకాయలకు బాగా ప్రసిద్ధి.అన్నీ దేశాలకు ఇక్కడనుండే ఎగుమతి కూడా జరుగుతుంది. ఇపుడు మహారాష్ట్ర, ఢిల్లీ, పూణే రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండడంతో ఇక్కడ నిమ్మకాయలకు ధరలు పెరగడంతో వ్యాపారులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ వర్షాలు లేకపోవడంతో నిమ్మచెట్లు ఎండిపోతు కాయలు రాలిపోతున్నాయి. నీరు తక్కువ కావడంతో కాయలు సన్నబడి వాడిపోతున్నవి అలాంటి కాయలకు ధర తక్కువ పలుకుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.ప్రభుత్వం వారు కూడా రైతులను అదుకోవడంలేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వారు రైతులకు బోర్లు వేయించి కావలసిన మందులు లాంటివి ఇచ్చి ఆదుకోవాలని వాపోతున్నారు.


Body:1


Conclusion:బైట్1: రవీంద్రా రెడ్డి (రైతు) బైట్2: చిన వెంకయ్య(రైతు)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.