ETV Bharat / state

గుణకనపల్లెలో రైతు విద్యుదాఘాతంతో మృతి - farmer dead with current shock

విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని మృతుని బంధువులు ఆరోపించారు.

A farmer dies after being electrocuted in Kadapa district
కడప జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై రైతు మృతి
author img

By

Published : Mar 31, 2020, 3:51 PM IST

గుణకనపల్లెలో రైతు విద్యుదాఘాతంతో మృతి

విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లా లింగాల మండలం గుణకనపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన గోపి అనే రైతు తన పొలంలోని విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరించి విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. రైతు మృతికి కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి.

లాక్​డౌన్ ప్రభావం... ఆర్టీసీకి భారీ నష్టం

గుణకనపల్లెలో రైతు విద్యుదాఘాతంతో మృతి

విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లా లింగాల మండలం గుణకనపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన గోపి అనే రైతు తన పొలంలోని విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరించి విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. రైతు మృతికి కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి.

లాక్​డౌన్ ప్రభావం... ఆర్టీసీకి భారీ నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.